Friday, 10 November 2017

కావలి బ్రాహ్మణ సంఘానికి నూతన కార్యవర్గం

కావలి బ్రాహ్మణ సంఘానికి నూతన కార్యవర్గం ఏర్పాటైన సందర్భం గా ఆ సంఘ అధ్యక్షులు ఎం.వి.చలపతి రావు , కార్య దర్శి డి.వి.నాగరాజ శర్మ , కోశాధికారి గంగు వి. చంద్ర శేఖర్ గార్లు 23 వ వార్డు కౌన్సిలర్ కనుపర్తి రాజశేఖర్ తో కలిసి కావలి ఎం.ఎల్.ఎ శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసారు. ఎం.ఎల్.ఎ గారు ఎన్నిక కాబడిన వారిని అభినందించి  తన సహాయ సహకారాలు వారికి ఎల్ల వేళలా వారికి వుంటాయని  హామీ ఇచ్చారు.

This Is The Newest Post


EmoticonEmoticon