కావలి బ్రాహ్మణ సంఘానికి నూతన కార్యవర్గం ఏర్పాటైన సందర్భం గా ఆ సంఘ అధ్యక్షులు ఎం.వి.చలపతి రావు , కార్య దర్శి డి.వి.నాగరాజ శర్మ , కోశాధికారి గంగు వి. చంద్ర శేఖర్ గార్లు 23 వ వార్డు కౌన్సిలర్ కనుపర్తి రాజశేఖర్ తో కలిసి కావలి ఎం.ఎల్.ఎ శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసారు. ఎం.ఎల్.ఎ గారు ఎన్నిక కాబడిన వారిని అభినందించి తన సహాయ సహకారాలు వారికి ఎల్ల వేళలా వారికి వుంటాయని హామీ ఇచ్చారు.
Friday, 10 November 2017
కావలి బ్రాహ్మణ సంఘానికి నూతన కార్యవర్గం
Published on November 10, 2017
Related article
This Is The Newest Post
Subscribe to:
Post Comments (Atom)

EmoticonEmoticon